Friday, October 14, 2016

బాల కథారచయితలకు బహుమతులు

మా పాఠశాల విద్యార్థులు రచించిన కథలు "కొత్తపల్లి" మాసపత్రికలో ప్రచురితమైన సందర్భంగా ప్రోత్సహిస్తూ చిత్తూరు జిల్లా లోని రిషివ్యాలీలోని ప్రముఖ రచయిత్రి శ్రీమతి మండువ రాధ గారు, మరియు శ్రీ రాజశేఖర్ గార్లు పంపిన బహుమతులను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు సహచర ఉపాధ్యాయుల ద్వారా ది:14-10-2016 న అందజేసిన దృశ్యాలు.
VALLEM SRAVANI, 8th Class

B . KRUPAKAR, 7th Class

P.VENKATA RAMANA, 8 th Class
Kit that were provided to them each.

No comments: